News
నవరత్నాలు కాదు గులకరాళ్లు:యనమల
ప్లీనరీలో వైసీపీ ప్రకటించింది నవరత్నాలు కాదని, 9 గులకరాళ్లని మంత్రి రామకృష్ణుడు విమర్శించారు. వైసీపీ హామీల బడ్జెట్ పై చర్చ అనవసరం, అసందర్భం అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంసక ధోరణిపై ప్రజలు భయపడుతున్నారని ఆయన అన్నారు. వైసీపీ ఇచ్చినవి కొత్త హామీలేమీ కాదని తెలిపారు. దశలవారీ మద్య నిషేధం 2004లో చెప్పిందే, కొత్తదేమీ కాదన్నారు. 24లక్షల మంది రైతులకు రూ.50వేలు ఒకే దఫాలో చెల్లించామని ఆయన తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








